Header Banner

పాకిస్థాన్‌కు మోదీ మాస్ వార్నింగ్! మాటల్లో కాదు, ఇక చేతుల్లోనే!

  Fri Jun 06, 2025 18:43        India

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కశ్మీర్‌లో పర్యాటకాన్ని ధ్వంసం చేయాలని పాకిస్థాన్ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. జమ్ము కశ్మీర్‌లోని పేదలపై కుట్రలు చేసి వారి జీవనోపాధిని హరిస్తుందని అన్నారు. పెల్ఘామ్ ఘటనను ప్రస్తావిస్తూ మానవత్వం, కశ్మీరియత్‌పై పాక్ దాడి చేసిందని పేర్కొన్నారు. పర్యాటకంపై ఆధారపడే కశ్మీర్ ప్రజల ఆదాయాన్ని దోచుకునేందుకు పాక్ కుట్రలు పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చినాబ్ వంతెన ప్రారంభం సందర్భంగా కట్రాలో జరిగిన బహిరంగ సభలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. భారతీయ ఇంజినీర్ల ప్రతిభకు అంజీఖాడ్ తీగల వంతెన ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని చెప్పారు.

 

ఇది కూడా చదవండి: కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ! దక్షిణ కోస్తా రైల్వేకు ఆయన నియామకం!

 

ఉగ్రవాదంపై పోరాటంలో వెనక్కి తగ్గేదిలేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పాకిస్థాన్ కుట్రలను భారత్ ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంటుందని తెలిపారు. జమ్ము కశ్మీర్ యువత ఈ పోరాటంలో ఐక్యతగా ఉండాలని పిలుపునిచ్చారు. పాక్ దాడుల్లో ఇళ్లకు నష్టం వాటిల్లిన వారికి ₹2 లక్షల ఆర్థికసహాయం అందించనున్నట్లు ప్రధాని ప్రకటించారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు ₹1 లక్ష ఇవ్వనున్నట్లు తెలిపారు. దేశ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరంగా కృషి చేస్తోందని మోదీ తెలిపారు. అయితే, కొంతమంది రాజకీయ పార్టీలు పేదలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయని ఆయన విమర్శించారు.

 

ఇది కూడా చదవండి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల విభజన! ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..! ప్రమోషన్‌తో పాటుగా నెలకు జీతం పెంపు..!

 

తల్లికి వందనం పై బిగ్ అప్డేట్.. వీళ్ళకు మాత్రమే..! అర్హతలు, డాక్యుమెంట్లు ఇవే!

 

ఏపీ మద్యం కేసు.. కీలక విచారణ వాయిదా! ఈ ప్రతిష్ఠాత్మక కేసులో...

 

వైసీపీకి షాక్.. పోలీసు కస్టడీకి వైసీపీ నేత, మాజీ మంత్రి! జైలులోనే వైద్య పరీక్షలు..

 

గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!

 

ఆర్బీఐ గుడ్ న్యూస్! వడ్డీ రేట్లు భారీగా తగ్గింపు! ఎంతంటే?

 

నేడు జమ్మూకు ప్రధాని మోదీ.. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి ప్రారంభం!

 

తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్! ఈరోజు నుండి దర్శనం టోకెన్లు అలా...!

 

వైద్యానికి స్పందిస్తున్న మాగంటి! 48 గంటల పాటు అబ్జర్వేషన్!

 

బిగ్ అప్డేట్.. ఈ విషయం తెలియకుండా అస్సలు ఫ్లైట్ ఎక్కొద్దు.. లేదంటే మీ పని అంతే.!

 

రైతులకి గుడ్ న్యూస్.. పంటకి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం! దరఖాస్తు ఇలా..

 

వైసీపీ నేత మాజీ మంత్రి మూడ్రోజుల పోలీసు కస్టడీ! పొదలకూరు పోలీస్ స్టేషన్‌లో..

 

తిరుమలలో ఆర్టీసీ డ్రైవర్ పై కానిస్టేబుల్ దాడి! వీడియో వైరల్!

 

ఏపీ కాలేజీల్లో విద్యార్థుల అటెండెన్స్‌పై హైకోర్టు సంచలన తీర్పు.. కీలక ఆదేశాలు జారీ!

 

జగనన్నా.. మాకు దిక్కెవరన్నా.. నెల్లూరులో ఫ్లెక్సీల కలకలం! వారంతా పార్టీకి గుడ్ బై..

 

కాకాణిపై కేసుల వర్షం! నేడు బెయిల్, కస్టడీపై కీలక నిర్ణయం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్! అంబటి రాంబాబుపై కేసు నమోదు!

 

 ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!

 

వైసీపీ సీనియర్ నేతకు తీవ్ర అస్వస్థత! హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు!

 

ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 
 
 


   #Andhrapravasi #PMModi #PakistanTerrorism #KashmirTourism #FightAgainstTerror #Insaniyat #Kashmiriyat #ChenabBridge #PahalgamAttack #JammuAndKashmir #ModiSpeech #IndiaVsTerror #PakistanConspiracy